సింహపురి కళల కోవెల
ఎ.బాలభాస్కర్
శ్రీశైలం... ఘన చరితకు ఆలవాలం
డా।। దువ్వూరి భాస్కరరావు
కవిలెకట్టల చరిత్ర
డా.పి.ఎస్. ప్రకాశరావు
రావిరేకలతో మొదలు బొబ్బిలికాయలతో ఆఖరు
మన ప్రాభవగీతి అమరావతి
వావిలాల సుబ్బారావు
పుష్కరానికి ఎంత ‘కథో’!
డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు
గుణభద్ర...తుంగభద్ర!
దేశంలో ఎన్నో నదులూ, ఉపనదులూ ఉన్నా, జీవనదులైన కొన్నింటికే పుష్కర పర్వయోగం ఉంది. ఇలా పుష్కరాలు, నదుల గురించి ముచ్చటించుకొనే సందర్భంలో ‘తుంగభద్రా నది’ గురించీ చెప్పుకోవాలి. ఎందుకంటే ‘తుంగభద్ర’ కృష్ణానదికి ఉపనది. అందులోనూ ‘తుంగభద్ర’ ఒక్క నది కాదు. తుంగ, భద్ర అనే రెండు నదుల సంగమం. పూర్తి పాఠం..
ఓరుగల్లులో ఓ రోజు
రాయలకు ముందే ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటిన కావ్యం వినుకొండ వల్లభుడి ‘క్రీడాభిరామం’. తెలుగువారి సామాజిక వివరాలకు ఆధారమనదగ్గ కావ్యాల్లో ముందువరసలో నిలిచేది ఈ కావ్యమే... పూర్తి పాఠం..
ఘల్లుఘల్లుమనే కాలిగజ్జెలు... ఉత్తుంగ గోదావరిలా సాగే కవితా ప్రవాహాలు... మదిని మురిపించే సాంస్కృతిక వేడుకలు... ఏవైతేనేం అన్నింటికీ అదే వేదిక. తన ఒడిలో ఆడుకునే మువ్వలను చూసి అది మురిసిపోతుంది. తన నీడలో విచ్చుకునే సాహితీ సిరిమల్లెల సువాసనలను తనకద్దుకోవడానికి ఆరాటపడుతుంది. పూర్తి పాఠం..
ఏనుగుల రాజు ఆసియా యాత్ర!
దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవ... నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ’ అంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే సమష్టి పండగ వినాయక చవితి. ఊరంతా కలిసి పందిరి వేసి, బొజ్జ గణపయ్యను కొలువుదీర్చి మొక్కులుతీర్చే పర్వదినమిది. పూర్తి పాఠం..
మన పంపన... మన చరిత్ర
కన్నడ ఆదికవిగా కీర్తి గడించిన పంపన తెలుగువాడేనన్న విషయం ఇటీవల మళ్లీ చర్చల్లోకి వచ్చింది. కన్నడంలో పంపగా ప్రసిద్ధి చెందిన ఈయనకు పంపన, పద్మకవి అనే పేర్లున్నాయని సాహితీ చరిత్రకారులు గుర్తించారు. పంపన తెలుగువాడేనన్నది కొత్త విషయం కాకున్నా, అది కొందరికే పరిమితమైంది. పూర్తి పాఠం..
అడుగడుగునా ఉజ్వల చరిత!
కృష్ణాతీర చారిత్రక వైభవాన్ని కీర్తిస్తూ వేటూరి సుందరరామమూర్తి గానం ఇలా సాగిపోతుంది! ఇదే గానాన్ని మహాబలేశ్వరం దగ్గర మొదలుపెడితే కృష్ణాపరివాహక ప్రాంత వైభవోపేతమైన చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. పూర్తి పాఠం..
కూనపులిరాయని కథ
కడప జిల్లాలో సుప్రసిద్ధ దుర్గం గండికోట. పెన్నానది ఎర్రమల కొండల్ని చీల్చుకుని ముందుకు పోతుందిక్కడ. ఆ కారణంగా ఏర్పడ్డ గండి దగ్గర కోట నిర్మించారు. అది గండికోట అయ్యింది. కల్యాణీ చక్రవర్తుల కాలంలో ఈ జిల్లాలోని పెద్దముడియం కేంద్రంగా చిద్దనచోళ మహారాజు పాలించాడు. పూర్తి పాఠం..
కాకతీయ శిల్పం... అద్వితీయ వైభవం
వేయిస్తంభాల గుడి... ఓ అద్భుతం! అంతకంటే అచ్చెరువొందించేది రామప్ప దేవాలయం! ఇక కీర్తితోరణమైతే దానికదే సాటి. ఈ నిర్మాణాలన్నీ కాకతీయ శిల్పకళా ప్రాభవానికి సజీవ సాక్ష్యాలు. వీటితోపాటు తెలుగునాట నాలుగు చెరగులా విస్తరించిన కాకతీయ కాలపు కోవెలలన్నీ ఎనలేని వారసత్వ సంపదలే. పూర్తి పాఠం..
లేపాక్షితో ‘తెలుగు పండగ’
అనంతపురం జిల్లా లేపాక్షి... అయిదు వందల ఏళ్ల కిందట ఓ ప్రముఖ వాణిజ్య కేంద్రం. కళలకు కాణాచి. అత్యున్నత స్థాయి శిల్పులు, చిత్రకారుల ప్రతిభకు అద్దం పట్టే కట్టడాలకు నెలవు. కాల గమనంలో దాని ప్రశస్తి పరితమైపోయింది. పూర్తి పాఠం..