ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
చరిత్ర అధ్యయనంపై చెరగని సంతకం
చరిత్ర అధ్యయనకారుడు, విశ్రాంత అధ్యాపకుడు, తెలుగు రాష్ట్రాల స్థానిక చరిత్రలపై పరిశోధన చేసిన తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి 1930 మార్చి 2న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో జన్మించారు. పూర్తి పాఠం..
నాట్యకళా పారిజాతం
కూచిపూడి నాట్య కళాకారిణి కొత్తపల్లి పద్మ 1943 మే 14న కృష్ణా జిల్లా పెనుగోలులో జన్మించారు. చదలవాడ ఆనందరామయ్య, పార్వతీదేవి తల్లిదండ్రులు. సోదరి సుందరి ప్రోత్సాహంతో అయిదో ఏటనే నాట్యకళపై మక్కువ పెంచుకున్నారు. పూర్తి పాఠం..
‘ప్రజ్వలిత’ సాహితీ స్ఫూర్తి
సాహిత్య పరిపోషణ, కళారాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా తెనాలి సాంస్కృతిక వికాసానికి విశేష కృషిచేసిన నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ 1965లో గుంటూరు జిల్లా అనంతవరంలో జన్మించారు. పూర్తి పాఠం..
సలక్షణ సంగీత ప్రతిధ్వని
కర్ణాటక సంగీతంలో మేరునగమైన పెమ్మరాజు సుర్యారావు 1934 ఆగష్టు 20న మచిలీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు సత్యనారాయణ, అన్నపూర్ణమ్మ. తండ్రి ఆకాంక్ష మేరకు చిన్ననాడే గాత్రసంగీతంలో మెలకువలు నేర్చుకుని పద్యాలను పాడటం సాధన చేశారు. విజయవాడ, మచిలీపట్నాల్లో ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. చదువు పూర్తయ్యాక పూర్తి స పూర్తి పాఠం..
జనచైతన్య కవితా నినాదం
తొలితరం తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని రూపుదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సాహితీవేత్తల్లో ఒకరైన రుద్రశ్రీ అసలు పేరు చిట్టిమల్లె శంకరయ్య. వెంకటయ్య, మహాలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 15న జనగామలో జన్మించారు. పూర్తి పాఠం..
కూచిపూడి కేతనం
గురువుగా, పరిశోధకులుగా కూచిపూడి నృత్యానికి విశేష సేవలందించారు మునుకుంట్ల సాంబశివ. హైదరాబాదు ఇసామియాబజార్కు చెందిన ఆయన 1961లో మల్లికాంబ, చంద్రయ్య దంపతులకు జన్మించారు. ముగ్గురు కుమారుల్లో సాంబశివ పెద్దవారు. డిగ్రీ వరకు చదివారు. పూర్తి పాఠం..
వైవిధ్య కథా ముద్ర
తెలుగు కథా సాహిత్యంలో చిన్న కథని పోషించి, పటిష్టమైన నిర్మాణంతో జవసత్వాలు అందించిన విశిష్ట కథా రచయిత బండారు ప్రసాద్ కరుణాకర్. బి.పి.కరుణాకర్గా ప్రసిద్ధులైన ఆయన కథాకథనం, ఎత్తుగడ, ముక్తాయింపు, ముఖ్యంగా శీర్షిక నిర్దేశం వినూత్నం. పూర్తి పాఠం..
కథల కొలనులో స్వర్ణ కమలం
ప్రముఖ రచయిత, గేయకర్త కలువకొలను సదానంద 1939 ఫిబ్రవరి 22న చిత్తూరు జిల్లా పాకాల గ్రామంలో కృష్ణయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు. పద్దెనిమిదో ఏటనే తొలి కథ వెలువరించారు. ముప్పయి ఆరేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించారు. పూర్తి పాఠం..
పరిశోధనా ప్రకాశం
చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా విశేష అక్షర సేవ చేసిన ప్రతిభామూర్తి రాపాక ఏకంబరాచార్యులు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో 1949 సెప్టెంబరు 9న రామస్వామి, గున్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు... పూర్తి పాఠం..