జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన భరద్వాజుడు
వినయ్కుమార్
పాటల వేటూరి మాటల చాతురి
రాంభట్ల నృసింహశర్మ
అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
తెల్లవాడు... మన నిఘంటు రేడు
జానమద్ది హనుమచ్ఛాస్త్రి
ఇంటిల్లిపాది కవులే
లగడపాటి వెంకట్రావు
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
కథల కొలిమిలో కవనరాగం
రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు, రైతాంగ సమస్యలు- వ్యవసాయ సంక్షోభాలను ప్రభావవంతంగా చిత్రించిన రచయిత సింగమనేని. నాలుగు కథాసంపుటాలు వెలువరించారు. ‘తెలుగు కథలు- కథన రీతులు’, ‘తెలుగు కథ’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పూర్తి పాఠం..
పాత్రికేయ యవనికపై పచ్చని సంతకం
తెలుగునాట రాజకీయ, సామాజిక పరిణామాలకు దశాబ్దాల పాటు సాక్షీభూతంగా నిలిచిన సుప్రసిద్ధ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగష్టు 10న విజయవాడలో జన్మించారు. పూర్తి పాఠం..
జానపద దీపకళిక
పల్లెపట్టులన్నీ గాలించి గేయగాథలను సేకరించి, శోధించిన నిత్యాన్వేషి.. కనుమరుగైపోతున్న జీవభాషకు నవ్యతను అద్దడానికి అహరహం శ్రమించిన తపోశీలి.. సృజనాత్మక గళంతో సమర్థ కవితాశక్తిగానూ ఎదిగిన కీర్తి గరిమ నాయని కృష్ణకుమారి. ప్రఖ్యాత భావకవి నాయని సుబ్బారావు కుమార్తెగానే కాదు, జానపదుల హృదయ స్పందనలకు అక్షరాకృతి క పూర్తి పాఠం..
వాయులీన మాంత్రికుడు
చిన్ననాట పొలం పనులు చేసిన ఆ చేతులే వయొలిన్ మీద సుమధుర స్వరాలు పలికించాయి. గురువును వెతుక్కుంటూ రూపాయితో విజయవాడ వచ్చిన ఆయన ఆ తర్వాత కాలంలో దేశవిదేశాల్లో కచ్చేరీలు చేసి, ఎందరికో సంగీత పాఠాలు బోధించారు. పూర్తి పాఠం..
సాహితీ జాబిలమ్మ
తెలుగులో దయ్యాలు, దుష్టశక్తులకు సంబంధించిన వచన రచనలు ఇరవయ్యో శతాబ్దం చివరినాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, శతాబ్దాలుగా ఇలాంటి కథలు ప్రజల నోళ్లలో నానుతూ వస్తున్నాయి. సహజ రమణీయ కథా శైలిలో ఇరవయ్యో శతాబ్దం తొలి అర్ధంలోనే ఆ కథలకు అక్షరరూపమిచ్చి తెలుగులో తొలి దయ్యాల కథా రచయిత్రిగా నిలిచారు స్థానాపతి పూర్తి పాఠం..
అక్షర పున్నమి రంగుల ఆమని
మధ్యతరగతి మహిళల జీవితాల్లోని కడగండ్లను సహజంగా కళ్లకు కట్టిన రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి. చిత్రకారిణిగా కూడా తెలుగు కళారంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ఆవిడ 1925 సెప్టెంబరు 17న తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో జన్మించారు. పూర్తి పాఠం..
బాలల బంధువు
‘‘పిల్లలు సంస్కారవంతంగా ఎదిగితే గ్రామం, దేశం, ప్రపంచం బాగుంటాయి. పసివాళ్లను అలా తీర్చిదిద్దే బాల సాహిత్యం ఇంకా రావాలి’’ అంటూ బాల సాహిత్యం కోసం తపించిన బాలల బంధువు వాసాల నర్సయ్య. పూర్తి పాఠం..
సుమధుర భావ - సినీ వెన్నెల
పాట ఏదైనా మనసులో నిలిచిపోయే భావ సుమగంధాలు అద్దే రచయిగా గుర్తింపు తెచ్చుకున్న వెన్నెలకంటి పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఇంటి పేరుతోనే ప్రసిద్ధులైన ఆయన 1957 నవంబరు 30న నెల్లూరులో జన్మించారు. పూర్తి పాఠం..
సృజనశీలి.. సవ్యసాచి
‘‘మళ్లీ ఒక మహాభారత లాంటి గ్రంథాన్నైనా రాయమంటే రాస్తాను గాని నిఘంటు రచన చేయమంటే చేయలేను. అది పత్తి పని’’ అన్నారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. అలాంటి కష్టసాధ్య నిఘంటు నిర్మాణాల్లో భాగస్వామి అయ్యారు పోరంకి దక్షిణామూర్తి. కేవలం గ్రంథాల ఆకరాల మీద ఆధారపడితే కుదరని- ఆయా వృత్తి జనజీవనాల్లో మమేకమై క్షేత్ర పూర్తి పాఠం..