ఇదీ తెలుగు కథాక్రమం
పత్రిక అంటే ఇదీ అదీ
పత్రిక అంటే ఇదీ అదీ
తెలుగు వెలుగు బృందం
నాటకానికి అడుగుజాడ కందుకూరి
డా।। కందిమళ్ల సాంబశివరావు
బసవా! బసవా! బసవా! వృషాధిపా
కొంపెల్ల శర్మ
తెలుగు బాస: తొలి అచ్చు ముచ్చట్లు
సన్నిధానం నరసింహశర్మ
దండక కావ్యాల శ్రేణి భోగినీ దండకం బోణి
శతకం తర్వాత తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహితీ ప్రక్రియ ‘దండకం’. దాని పేరు చెప్పగానే ‘శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం... నమస్తే నమస్తే నమః’ అనే ప్రఖ్యాత ఆంజనేయ దండకం గుర్తుకొస్తుంది. పూర్తి పాఠం..
నాయమేటికి దప్పితివి రఘునాథా?
తెలుగులో ‘సౌభరి చరిత్రము’ను తొలి యక్షగానంగా పేర్కొంటారు. రచించింది ప్రోలుగంటి చెన్నశౌరి. కానీ ఇప్పుడిది అలభ్యం. ఇక దొరుకుతున్న వాటిలో ముందువరసలో నిలిచేది ‘సుగ్రీవ విజయం’. దీన్ని క్రీ.శ.1550 కాలానికి చెందిన కందుకూరి రుద్రకవి రచించాడు. పూర్తి పాఠం..
నారసింహ క్షేత్ర కీర్తి
నృసింహపురాణంలో వీర రౌద్ర భయానక శృంగార కరుణ భక్తి రసాలు కనిపించినా అంగిరసం మాత్రం శాంతమని విమర్శకులు పేర్కొన్నారు. అహోబలేశుడి ఖ్యాతిని వివరిస్తూ వచ్చిన ఈ రమణీయ గ్రంథం తర్వాతి కాలంలో అనేక స్థలపురాణాలకు స్ఫూర్తిగా నిలిచింది. పూర్తి పాఠం..
వెంకయ్య వెలిగించిన దీపం
చదువుతున్నప్పుడు ఏదైనా తెలియని పదం తారసపడితే వెంటనే అర్థం తెలుసుకునేందుకు ఉపకరించేవి నిఘంటువులు. తెలుగులోనూ మనకు తెలియనివి లక్షల పదాలు ఉంటాయి. వాటి అర్థాలు తెలుసుకునేందుకు పూర్వం పద్య నిఘంటువులు ఉండేవి. పూర్తి పాఠం..
తరిగొండ నృసింహ దయాపయోనిధీ!
సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని, తిరుమలలో కొలువైన వేయినామాల వాణ్ని మనసునిండా నింపుకుని భక్తిరసాత్మక, నిగూఢ వేదాంత రచనలు సాగించిన విదుషీమణి తరిగొండ వెంగమాంబ. తనకు ఆ పాండిత్యం అలవడటానికి కారణం తరిగొండ నారసింహుడే అని చెప్పుకుందామె. పూర్తి పాఠం..
విజ్ఞాన ప్రేమనాథుడు పాల్కురికి సోమనాథుడు
పదాలకు విషయ విస్తృతిని ఆపాదించి, స్థూలంగా విపులీకరించేది విజ్ఞాన సర్వస్వం. ఒక విషయం లేదా దానికి సంబంధించిన వివిధ అంశాలను సంగ్రహ సారాంశ రూపంలో వివరించే సంప్రదింపు గ్రంథమిది. తెలుగు భాషలో అలాంటి విజ్ఞాన సర్వస్వాలకు బాటలు పరిచిన కవి పాల్కురికి సోమనాథుడు. పూర్తి పాఠం..
చిటికెడు అపార్థం... పిడికెడు అభిమానం... చారెడు విషాదం... దోసెడు ఆనందం... వీటన్నింటి కలబోతే జీవితం. ఆ జీవిత రంగంపై చీకటి వెలుగుల తారంగం; వెలుగు నీడల సయ్యాట నాటకం. అలాంటి నాటకం తెలుగు నాట ఎప్పుడు పుట్టింది? పూర్తి పాఠం..
ఉదయం కళ్లు తెరవగానే లక్షలాది మందికి వీధి గుమ్మం వైపే అడుగులు పడతాయి. కళ్లు రెండూ దేనికోసమో దేవులాడతాయి. అదే అక్షరాయుధాలు భద్రపరచిన అమ్ములపొది!! అదే దినపత్రిక! పూర్తి పాఠం..
సాయంత్రం అయ్యిందంటే చాలు.. అమ్మమ్మా కథ చెప్పవా అంటూ మారాం చేస్తూనో, నానమ్మా కథ చెప్పు అంటూ గారాం చేస్తూనో పిల్లలందరూ పెద్దవాళ్ల చుట్టూ చేరి కథ చెప్పించుకోవటం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోయిన ఒక అందమైన అనుభవం. పూర్తి పాఠం..