కాల దోషం పట్టని ‘కీలుబొమ్మలు’
విహారి
నీతికవి చౌడప్ప!
పురాణం త్యాగమూర్తిశర్మ
గోండుల రగల్ జెండా కొమురం భీము
తెలుగు వెలుగు బృందం
స్వతంత్రోద్యమ భారతం
యామనూరు శ్రీకాంత్
కాశీ చేరుతున్న మజిలీ కథలు
డా।। దేవవరపు నీలకంఠరావు
కొకు చెప్పిన చదువు
‘శప్తభూమి’కి జాతీయ గౌరవం
ప్రఖ్యాత రచయిత బండి నారాయణస్వామి ‘శప్తభూమి’ నవల 2019 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. పద్దెనిమిదో శతాబ్దం నాటి అనంతపురం పాలెగాళ్ల సంస్థానంలోని రాజకీయాలూ, అప్పటి జీవితాలను చిత్రించిన చారిత్రాత్మక నవల ఇది. పూర్తి పాఠం..
ప్రతి కథా కరుణరసాత్మకమే
దేశానికి గ్రామమే వెన్నెముక. తెలుగునేల కూడా ఇటీవలి వరకు పల్లె ప్రధానమైందే. మరి పల్లె అంటే అంతా ప్రశాంతమేనా అంటే... అదేం కాదు. మనుషుల్లో, మనసుల్లో విషబీజాలు నాటుతున్న కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, పెత్తందారుల ఆధిపత్యం, పురుషాధిక్యం అడుగడుగునా కనిపించే సామాజిక నిర్మితి, భూముల తగాదాలు... పూర్తి పాఠం..
అక్షరమే అస్త్రం... అభ్యుదయమే ఆరోప్రాణం
ప్రాచీన సంస్కృత, తెలుగు కావ్యాల్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న విద్వత్కవి శ్రీశ్రీ. అంతేకాదు, ఆయన ఆంగ్ల భాషా ప్రవీణుడు. దేశదేశాల సాహిత్యాన్ని అధ్యయనం చేసి, ఆయా మహాకవుల కవితారీతులు, ప్రయోగాత్మక సంవిధానాలూ ఆత్మకు పట్టించుకున్న సాహితీవేత్త. పూర్తి పాఠం..
కవిత్వమొక తీరనితృష్ణ
ఒక్కొక్క గ్రంథం ఒక కాలీన ఉద్యమ సంకేతమై విజయస్తంభంగా నిలిచిపోతుంది. ఆలోచనల వెలుగులీనుతుంది. ఒక్కొక్క గ్రంథం ఉద్యమపు సిద్ధాంతాల ఎజెండాకు జెండాగా మారిపోతుంది. పూర్తి పాఠం..
మహాత్ముడు నడిచిన దారిలో....
‘సత్యశోధన’ అనేది గాంధీ భౌతిక క్రమవికాసాన్ని తెలిపే రచన మాత్రమే కాదు, మూర్తీభవించిన మహాత్ముని సూత్రీకరణలకి ఆచరణరూపం. 1869 నుంచి 1921 దాకా తన యాభైయేళ్ల జీవితకాలంలో సత్యానుష్ఠానంతో తాను చేసిన ప్రయోగాలనూ, హింస తాలూకూ ప్రభావాలనూ ఒక గమనింపుగా గాంధీ చేసిన ప్రయాణమిది. పూర్తి పాఠం..
ఫిడేలు రాగమ్బులు.. బాంబులు
తెలుగు సాహిత్యంలో ఒక భూకంపం, ఒక సునామీ, ఒక బాంబుల వర్షం.. ఒక ఏకే 47 విధ్వంసం - వెరసి ‘ఫిడేలు రాగాలు డజన్’. ముఖపత్రం నుంచి ముగింపు పుట వరకూ ఎన్నో సంప్రదాయాలకు ‘పుటం’ పెట్టే విచిత్రాలు! ఇవన్నీ ఎగసిపడ్డ కవితా సంపుటి పేరు ‘ఫిడేలు రాగాల డజన్’. చిత్రమేంటంటే ముఖపత్రం మీద ఫిడేలు బొమ్మ తప్ప ఆ అక్షరాలు లేవు పూర్తి పాఠం..
శ్రీకాకుళాంధ్ర దేవా
తెలుగువాళ్ల తొలిరాజుగా చెప్పుకునే ఆంధ్ర విష్ణువు శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. ఆయన నిశుంభుడనే రాక్షసుణ్ని చంపి, తన రాజ్యానికి ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం మీదుగా ఓ పెద్దగోడను కట్టాడట. ఈ మూడూ శైవక్షేత్రాలు అవడంవల్ల తెలుగునేల త్రిలింగదేశంగా ప్రసిద్ధిగాంచింది. పూర్తి పాఠం..
సుందర కవిత్వ నందనం
పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు తమ గురువులు తిరుపతి వేంకట కవుల మార్గాన్నే అనుసరించి జంట కవులుగా ప్రసిద్ధిచెందారు. వీరు 1928లో ‘తొలకరి’ పేరిట తొలి కావ్యం రచించారు. ఆ తర్వాత బుద్ధుడి కాలపు కథతో ‘సౌందర నందము’ను వెలువరించారు. పూర్తి పాఠం..
ఇవి కథలే... కానీ, వాస్తవ గాథలు!
సమాజంలో పైన పెద్దలుంటారు. మేడల్లో ఉంటూ మేఘాల్లో విహరిస్తుంటారు. మధ్యలో మధ్యతరగతి మనుషులుంటారు. ఒకటో తారీఖు కోసం ఎదురుచూస్తుంటారు. కింద పేదలుంటారు. కూలో నాలో చేసుకుని ఏ పూట గంజి ఆ పూట తాగుతారు. ఆ కిందివాళ్లకు కింద కొందరుంటారు! పూర్తి పాఠం..