చందమామ రావే
వి.రాధ
కలం చెప్పని కవిత్వం
బేట్రాయి సామి దేవుడా!
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సరదా సరదా దసరా పాటలు
చింతలపల్లి హర్షవర్ధన్
‘ముగ్గు’లొలికే సంస్కృతి
కొమ్మే జీవిత చుక్కాని
చిలుకూరి శ్రీనివాసరావు
జయమంగళం శుభమంగళం
మంగళం పాడటం అంటే కథ చెప్పడం పూర్తయిందనే సంకేతంతో పాటు విన్నవారికి శుభం కలగాలని పలికే పలుకులు. అంతేకాదు, దేవతానుగ్రహంతోనే ఈ సృష్టి మనుగడ సాగిస్తోంది కాబట్టి సృష్టి స్థితి, లయకారులకు కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకోవాలన్న విశ్వాసమూ ఇందులో ఇమిడి ఉంది. పూర్తి పాఠం..
గుర్తే నా గురువు.. బుడికే నా భూమి
తెలుగు చలనచిత్రం ఇప్పుడు జానపదం వైపు చూస్తోంది. పాశ్చాత్య వాద్యాల హోరు మధ్య ఓ సెలయేటి నాదంలా జానపదాన్ని వినిపిస్తోంది. అలా ‘పలాస- 1978’ చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఉత్తరాంధ్ర జానపద కళారూపం జముకుల పాట. పూర్తి పాఠం..
శ్రీరాములు తండ్రిగా సీతమ్మ తల్లిగా..
మానవ జీవవ అవస్థలన్నింటిలోనూ భాగం పంచుకున్న సీతారాములు జానపదుల దృష్టిలో ఆకాశంలో తిరిగే దేవతామూర్తులు కాదు, రక్తమాంసాలున్న సామాన్యజీవులు. అందుకే సీతమ్మ తెలుగింటి ఆడపిల్లలా ఆడి పాడింది. సమర్త పాటలకి పరవశించిపోయింది. పూర్తి పాఠం..
ఏ ఊరే సినదానా ఏ పల్లె నీదీ
కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా భక్తులు విశ్వసించే పరబ్రహ్మ స్వరూపం శ్రీవేంకటేశ్వరుడు. తిరుమల తిరుపతిలో ఏడేడు కొండల మీద వెలసిన ఈ దేవదేవుణ్ని తెలుగు జానపదులు తమ మధ్య తిరిగే ఆత్మీయుడైన సొంతగాడిలా భావించారు. ఆ తిమ్మప్ప చిలిపితనం, రౌద్రం, ఆనందం, ఉల్లాసం ఇలా అన్నింటిని తమ పాటల్లో నింపి, తమ భక్తిప్రపత్తుల పూర్తి పాఠం..
సంకురాతిరి పండుగొచ్చె గొబ్బియల్లో
రాజ మహరాజ రైతు బిడ్డల గాజుల చేతుల గొబ్బిళ్లు... సీతాదేవి మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బిళ్లు... అంచు లంచుల అరుగుల మీద పంచెవన్నె ముగ్గులే గొబ్బిళ్లు... పల్లె తెలుగు పద‘బంధాలకు’ ఆనవాళ్లు! గలగలపారే గొబ్బిపాటల సెలయేళ్లు... వాటిలో మిలమిల మెరిసే మాటల ముత్యాలు... పూర్తి పాఠం..
దసరాకు వచ్చి తమ దర్శనము చేయ
ఆధునికత గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లోకి చొరబడని రోజులు... 1990ల వరకు పల్లెసీమలకు ప్లాస్టిక్ అంతగా చొచ్చుకుపోలేదు. టీవీలు కూడా ఏవో ఒకటి రెండిళ్లకే పరిమితం. సెలవులు వస్తే ఇప్పట్లా అయితే ఇంట్లోనో, లేకపోతే స్థానిక సమాజానికి దూరంగా వెళ్లే రోజులు కావు. ఇదంతా ఎందుకు అంటారా? పూర్తి పాఠం..
యెంత మంచి దాతకరువన్నా!
ఎటుచూసినా నెర్రెలిచ్చిన నేల, మోడువారిన చెట్లు, అస్థిపంజరాలు బయటపడ్డాయా అన్నట్లున్న జీవజాలం, వీచే వేడిగాలి, తాగేందుకు సైతం నీళ్లు దొరకని స్థితి, అక్కడక్కడా పడి ఉన్న జంతువుల కళేబరాలు, వాటిని తినేందుకు పొంచి ఉన్న రాబందులు, శ్మశాన నిశ్శబ్దం... ఇది కరవుబారిన పడిన ప్రాంతం నైసర్గిక స్వరూపం. పూర్తి పాఠం..
గోపాల కాల్వలు
ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట నుంచి ఆరేడు కిలోమీటర్ల దూరంలో పచ్చని పల్లెలు వెంకట్రావుపేట, దౌడపల్లి, ఇంజన్బట్టి, కొమ్ముగూడెం. చుట్టుపక్కల తోటగూడెం, జగ్గయ్యపేట, రాజంపేట... అన్నీ అందమైన పల్లెటూర్లే. అడవిలోనే ఊర్లన్నీ. కొంచెం లోపలికి పోతే గోండు, లంబాడి తండాలు ర్యాలి, తలమల, కొర్రు రాగట్ల. పూర్తి పాఠం..
నదీనాదాలు
మనుషులు ఆటవిక స్థితి నుంచి క్రమక్రమంగా నాగరికత వైపు అడుగులు వేస్తుంటే, భావవ్యక్తీకరణ అరుపులు, సంజ్ఞల నుంచి పదాలు, మాటల్లోకి మారింది. కాలగమనంలో మౌఖికంగా సాగిన విద్యార్జన ప్రక్రియ మొదట తాళపత్రాలు, తరువాత పుస్తక రూపంలో సాగింది. పూర్తి పాఠం..