విజయానికి పరీక్ష
సాయి మనూష
కవీ!గాలిని మాత్రం నీ గీతాల్లో నింపకు
గురుకుల పరీక్ష... ప్రశ్నలు ఇలా...!
మధ్య ద్రావిడ భాషలెన్ని?
‘కాలం నా కంఠమాల’ అన్నదెవరు?
‘ఆంధ్ర పాణిని’ ఎవరు?
‘కువలయాశ్వ చరిత్ర’ కర్త
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరులో జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష నిర్వహించనుంది. రెండో పేపర్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించి 300 మార్కులకుగాను 150 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. పూర్తి పాఠం..
దేశ క్షేమానికి భాషా క్షేమం పునాది
‘‘కోట్లాది హృదయాలు కొలువుకూటమ్ముగా ఇలనేలగల భాష తెలుగుభాష/ కవి గాయకుల పాలి కల్పద్రుమమ్ముగా దీప్తులీనెడు భాష తెలుగు భాష/ ఆవిరైపోయిన ఆశకు చివురులు మొలిపించగల భాష తెలుగుభాష/ పొదుగెండి పోయిన మొదవు చన్నుల క్షీర మొలికించగల భాష తెలుగుభాష’’ అన్నారు డా।। మల్లెమాల. పూర్తి పాఠం..
‘త్రాసు’ను వాడిన తొలి తెలుగు కవి
‘‘శాతవాహనుల ఏల్బడిలో తొలి అడుగువేసింది తెలుగు. కాకతీయుల గొడుగునీడలో కదనుతొక్కింది తెలుగు. కృష్ణరాయల పాలనలో పడగెత్తి నిలిచింది తెలుగు. నవీనయుగాన వివిధ రీతులకు నాంది పలికింది తెలుగు’’ అన్నారు సి.నారాయణరెడ్డి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్వహించే దాదాపు అన్ని పోటీపరీక్షల్లో తెలుగుకి సంబంధించిన ప్రశ్నలు. పూర్తి పాఠం..
‘‘నా ఇంటి పేరు ప్రపంచం.. ప్రజలే కుటుంబం’’
‘‘ఉగ్గుపాల నుంచి ఊయలలో నుంచి అమ్మపాట పాడినట్టి భాష. సంస్కృతంలోని చక్కెరపాకం, అరవభాషలోని అమృతరాశి, కన్నడంలోని కస్తూరి వాసన కలిసిపోయే భాష మన తెలుగు భాష’’ అని మిరియాల రామకృష్ణ శ్లాఘించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రూప్స్, ఉపాధ్యాయ, అధ్యాపక, ఇతర పోటీ, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు.. పూర్తి పాఠం..
రసం సామాజిక నిష్ఠం
స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)కి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటన వెలువరించింది. 2019 జులై 5, 6 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే సెట్ లేదా జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఉత్తీర్ణత తప్పనిసరి. పూర్తి పాఠం..
ఓటమి తిరుగుబాటు చేయాలి..ఆత్మహత్య తిరగబడి హత్య చేయాలి
జాతీయ అర్హత పరీక్ష (నెట్)కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన వెలువరించింది. 2019 జూన్ 20 నుంచి 28 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), నెట్కి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి పాఠం..
ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఇటీవల 552 టీజీటీ ఉద్యోగాలకు ప్రకటన వెలువరించింది. అలాగే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ 44 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు, షెడ్యూల్డ్ ప్రాంతంలో 32 పీజీటీ, 234 టీజీటీ, నాన్షెడ్యూల్డ్ ప్రాంతంలో 24 పీజీటీ, 642 టీజీటీ ఉద్యోగాలకు ప్రకటన. పూర్తి పాఠం..
‘‘నా కావ్యకళ నవీనం నా ఇతివృత్తాలు భారతీయం’’
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో భాషా పండితుల ప్రవేశ పరీక్ష జరగబోతోంది. వంద మార్కుల ఈ పరీక్షలో 70 మార్కులు భాషాసాహిత్యాలకే కేటాయిస్తున్నారు. డిగ్రీ స్థాయి వరకు భాషాసాహిత్యాంశాలతో పాటు 8, 9, 10, తరగతుల పాఠ్యాంశాలు, వ్యాకరణంపై పట్టు కూడా ఈ పరీక్షలో కీలకం. పూర్తి పాఠం..
మీగడను విడదీస్తే...?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ‘డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్’ (ఏపీడీఈఈ సెట్- 2019) నోటిఫికేషన్ జారీచేయనుంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఎస్జీటీ ఉద్యోగం రావాలంటే ఈ సెట్లో నెగ్గి, రెండేళ్ల కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ పరీక్షలో వంద మార్కులకు గానూ వంద బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. పూర్తి పాఠం..