మన చరిత్రకు ‘కావలి’
వెలగా వెంకటప్పయ్య
ఇదీ తెలుగు కథాక్రమం
తెలుగు వెలుగు బృందం
‘అక్షరాలా’ దేవుళ్లు
జి.వి.వి.సత్యనారాయణరెడ్డి
రాయలసీమ కథారత్నాలు
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి
భాషకు భూషణం రాజ పోషణం
మావుడూరు సూర్యనారాయణమూర్తి
‘కథా తెలంగాణం’ ఘనం ఘనం!!
డా।। ముదిగంటి సుజాతారెడ్డి
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్... అది మోసిన బోయీ లెవ్వరని ప్రశ్నించాడు మహాకవి శ్రీశ్రీ. అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిపుడని ఆకాంక్షించాడు. అలాంటి కథే ఇది. ముగ్గురు తెలుగు సోదరులు ఇందులో కథానాయకులు. తమ మేథస్సు, పరిశోధనా పటిమ, భాషా పరిజ్ఞానాలతో మెకంజీకి ‘కైఫియత్తు’ల కీర్తి కిరీటధారణ చేసిన అసాధార పూర్తి పాఠం..
అక్షరాలను అర్చించే ప్రకృతి పూజారులు... వర్ణమాలనే వేలుపుగా కొలుచుకునే వనవాసీలు... సిక్కోలు సవరలు. అమ్మభాషకు ‘అక్షరబ్రహ్మ’ రూపాల్నిచ్చి ఆలయాన్ని నిర్మించుకుని ఆరాధిస్తున్న అడవితల్లి బిడ్డలు వారు. భాషలో భగవంతుడి సర్వమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి వారి జీవితాలకంటిన దుర్వ్యసనాలు ద పూర్తి పాఠం..
సాయంత్రం అయ్యిందంటే చాలు.. అమ్మమ్మా కథ చెప్పవా అంటూ మారాం చేస్తూనో, నానమ్మా కథ చెప్పు అంటూ గారాం చేస్తూనో పిల్లలందరూ పెద్దవాళ్ల చుట్టూ చేరి కథ చెప్పించుకోవటం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోయిన ఒక అందమైన అనుభవం. అనగనగా అంటూ సాగదీస్తూ.. పూర్తి పాఠం..
భట్టుమూర్తి.. భువన విజయపు దీప్తే!
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో భట్టుమూర్తి కూడా ఒకడని ప్రసిద్ధి. అయితే ఆధునిక సాహిత్య చరిత్రకారులు కొందరు దీన్ని అంగీకరించట్లేదు. పూర్తి పాఠం..
విజయనగర శిల్పం పెన్నాతీరంలో ఓ అద్భుతం
సూక్ష్మమైన పనితనంతో కనువిందు చేసే ప్రాచీన ఆలయాలు అనగానే కర్ణాటకలోని హొయసలుల నిర్మాణాలు జ్ఞప్తికి వస్తాయి. తెలుగునాట కూడా అలాంటి విశిష్ట శిల్పకళానైపుణ్యానికి వేదిక.. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరాలయం. విజయనగర నిర్మాణశైలికి మచ్చుతునక అయిన ఈ కోవెలది అయిదు శతాబ్దాలకు పైబడిన చరిత్ర! పూర్తి పాఠం..
కృష్ణా తీరంలో సాహితీ సిరి
తెలుగు సాహిత్య చరిత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లాది ఓ విశేష స్థానం. వెలకట్టలేనంతటి సాహిత్య సంపదకు ఇది ఆలవాలం. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, జటప్రోలు, గోపాలపేట తదితర సంస్థానాలు ఇక్కడ అక్షర వనాలను విరబూయించాయి. వీటిలో ప్రస్తుతం నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని జటప్రోలు సంస్థానం చేసిన సాహితీసేవ ప్రత్యేకమైంది. ‘ పూర్తి పాఠం..
తెలంగాణలో కవిత్వం లేదన్నట్టుగానే కథ లేదన్న అపోహ ఉండేది. తెలంగాణలో కథ 1960, 70 లలో పుట్టిందన్న భ్రమ సాహితీ లోకంలో ఉండేది. తెలంగాణలో కూడా కథ గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కథతోనే పుట్టింది. ఇంకా చెప్పాలంటే అంతకుముందే పుట్టింది. పెరిగింది. సామాజిక బాధ్యతతో మనుగడ సాగించింది. పూర్తి పాఠం..
భువన విజయ సభ జరుగుతోంది. అష్టదిగ్గజ కవులు రాయల వారిని స్తుతులతో ముంచెత్తారు. ఇది గమనించిన మంత్రి ‘‘ప్రభువుల వారు మీమీ కావ్యాల గురించి వినాలనుకుంటున్నారు’’ అని ప్రకటించగానే అల్లసాని పెద్దన లేచి ‘‘మొదట ప్రభువులే తమ కావ్య పఠనంతో ప్రారంభిస్తే బాగుంటుంది’’ అని అన్నారు. ‘‘ఔను ఔను...’’ అన్నారు మిగతా కవులు. పూర్తి పాఠం..
రాయలసీమ... తొలిసారి తెలుగు అక్షరం ‘శాసనం’ అయింది ఇక్కడే. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఇక్కడివాడే. రాయలవారి ప్రాపకంలో ప్రబంధ సాహిత్యం పరిమళించింది ఇక్కడే. ఆపాతమధుర ఫలాల రుచులు సరే మరి ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన కథ మాటేమిటి? పూర్తి పాఠం..