మట్టిమనిషిపై గట్టి చిత్రణ
కె.యన్.మల్లీశ్వరి
జన జీవన దర్పణం
తెలుగు వెలుగు బృందం
సరదా... సరదా... సాహిత్యం
డా।। పాపినేని శివశంకర్
ఏడు తరాల నీడ
సూరంపూడి పవన్ సంతోష్
తెలుగు కథల్లో ‘శ్రీ’పాదం
పరుసవేది
ఈ గ్రంథం...మానవతా సుగంధం
పాలమాకుల శ్రీనివాస్
వంద సంవత్సరాల కాలంలో నాలుగుతరాల నేపథ్యంతో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను సమగ్ర అవగాహనతో చిత్రించిన నవల మట్టిమనిషి. మానవ సంబంధాల దారపు కొసని గట్టిగా పట్టుకుని భూమి చుట్టూ ఆవరించుకుని ఉండే సమస్త రాజకీయాలనూ తన నవలాకాశంలో గాలిపటం వలె స్వేచ్ఛగా ఎగురవేసిన ధీశాల పూర్తి పాఠం..
‘‘చదివిన విన్నా జనులందరికి చక్కగ తెలిసితె వ్రాతా మెదడు చించుకొని నిఘంటులన్నీ వెదికించిందే రోతా’’ అన్నారు ‘తాతాజీ’గా సాహిత్య లోకంలో ప్రసిద్ధులైన తాపీ ధర్మారావు. వాడుక మాటలతో భావాలు ప్రకటించడమే సరైన రాత అని కూడా అన్నారు. ఇవాళ అది విశేషం కాదు గానీ, 1950 దశాబ్దంలో ఆ మాట అనడం సాహసమే. అవును, తాపీ ధర్మారా పూర్తి పాఠం..
ఉత్తమ సాహిత్యం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, రచనకు చెందిన స్థలకాలాల్ని ప్రతిబింబిస్తూనే ప్రపంచంలోని అందరినీ కదిలించగల అంశాలు తనలో దాచుకుంటుంది. అందుకే వాటి అనువాదాలు చదివితే ఆ భాషీయుల విలక్షణ సంస్కృతి అవగాహన కావడమే కాక మానవాళిని అన్నదమ్ముల్ని చేసే వెతలు, ఆనందాలు కూడా అనుభవానికి వస్తాయి. పూర్తి పాఠం..
ఇరవై సార్లు ప్రచురణకు వెళ్లిన 849 పుటల బృహత్ గ్రంథం గురించి విన్నారా! ఇప్పటి వరకూ దాదాపు లక్షా యాభై వేల ప్రతులు అమ్ముడైన ఆ గ్రంథరాజం... తెలుగులోకి అనువాదమైన అక్షరాల కూర్చు అని తెలిసిన క్షణాన తెలుగు భాషాభిమానుల ఆశ్చర్యానందాలకు అంతుంటుందంటారా! పూర్తి పాఠం..
వెయ్యేళ్ల కిందట మగవారూ మెట్టెలు పెట్టుకునేవారనీ, సిగలో పూలు పెట్టుకునేవారనీ వింటే వింతగానే ఉంటుంది. కానీ ఇది ఆనాటి వేషధారణలో భాగం. ఇప్పుడు స్త్రీలు రకరకాల లిప్స్టిక్లు వాడుతున్నట్లే, తెలుగు స్త్రీలు ఒకప్పుడు లక్క రంగును (యావక రసం) పెదవులకు పూసుకునే వారంటే ఆశ్చర్యంగానే కనిపించవచ్చు. పూర్తి పాఠం..
‘‘తెనుగు దేశమే దేశం, తెనుగు భాషే భాష, తెనుగు మనుషుల్ మనుష్యులు, తెనుగు వేషమే వేషం, ఏ జాతి యెదుటా, ఏ సందర్భంలోనూ ఎందుకున్నూ నా తెనుగు జాతి తీసిపోదు’’ పూర్తి పాఠం..
కాలానికి నిలిచే ‘కాలాతీత వ్యక్తులు’
రచయిత్రులు సాహిత్యాన్ని కష్టాలు, కన్నీళ్లు, అసూయా ద్వేషాలు, ప్రేమలు అపార్థాలతో నింపేశారని ఫిర్యాదు చేసే వారికి తిరుగులేని సమాధానం చెప్పే నవల ఇది. జీవితం మీదా, సమాజం మీదా అద్భుతమైన అవగాహన, మేధో సంపత్తితో డా।। పి.శ్రీదేవి నిజంగానే ఒక కాలాతీతమైన నవలను అలవోకగా సృష్టించి తెలుగు సాహితీ లోకానికి బహూకరించార పూర్తి పాఠం..
పదిహేను కథలే అయితేనేమి ప్రపంచమంతా ఉంది
జీవితం ఏంటి? ఎందుకు?... అన్నది సామాన్యుల నుంచి మేధావుల వరకూ చాలా మందిని, ఎప్పుడో అప్పుడు కలవరపెట్టే విషయం. త్రిపురను ఇది జీవితాంతం బాధ పెట్టింది. అందుకే ఆయన రాసింది కొద్ది కథలే అయినా అవి మనల్నీ కలవరపెడతాయి. సాధారణంగా అందరికీ కనిపించేవి, ఎవరికైనా వేరుగా కనపడితే, జీవితంలో కొత్త కోణాలు విస్తరిస్తాయి. త పూర్తి పాఠం..
ఉసూరుమంటూ ఊహల్లో...
‘‘జీవితం ప్రవాహం. ప్రచండ వేగంతో వెళ్లిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్లు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్లకు, అసమర్థులకు చోటులేదు.’’ ఇంతగొప్ప విషయాన్ని చెప్పడానికే గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ను మనోవైజ్ఞానిక నవలగా మలచారు. కేవలం 124 పేజీలు పూర్తి పాఠం..