మాటలేనా... చేతల్లో చూపిస్తారా?
కొట్టి నాగాంజనేయులు
చక్కెర పలుకులు చేదవుతున్నాయా!
ఎస్. సుబ్బరాయుడు
మాతృభాషలకు మరణశాసనం
తెలుగుకు ‘పొగ’ బండి
సత్తి లలితారెడ్డి
కొత్తతరానికి తెలుగు అమ్మభాషకు వెలుగు
మాడుగుల నారాయణమూర్తి
‘సమాచారం’తో సాధించుకుందాం
తెలుగు వెలుగు బృందం
ఇల్లలకగానే పండుగ కాదు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి బోధనాంశం చేస్తూ ఆదేశాలిచ్చినంత మాత్రాన ఒక్కసారిగా నవతరం అమ్మభాషకు దగ్గరైపోదు. అయితే... ఏం చేయాలి? పూర్తి పాఠం..
ప్రవాసాంధ్రులకు తెలుగుపై మమకారం ఎక్కువ. మన రాష్ట్రంలో తెలుగుకు దక్కుతున్న ఆదరణ కంటే అమెరికా గడ్డపై దానికి అందుతున్న సత్కారాలధికం... ఈ మాటలను తరచూ వింటున్నాం. వినడమే కాదు అమెరికాలోని తెలుగు వారి మాతృభాషాభిమానాన్ని కళ్లారా చూస్తున్నాం. తమ పిల్లలకు తెలుగు నేర్పడానికి వారు చేస్తున్న కృషిని తెలుసుకుంటున్ పూర్తి పాఠం..
ప్రయాణికులకు విజ్ఞప్తి... రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టగానే వినిపించే తెలుగు మాట ఇది. బాగుంది. టిక్కెట్టు తీసుకుని రైలెక్కుతాం. అక్కడ తెలుగు కనిపిస్తుందా? ఏవో కొన్ని రైళ్లలో తప్ప ‘సూచన’లేవీ తెలుగులో ఉండవు. పూర్తి పాఠం..
అమ్మభాషలో పిలుచుకునే వరుసలు మాయమవుతున్నాయి. అన్యభాషల పదాలు అందలమెక్కుతున్నాయి. వాడిపోతున్న తెలుగు సంస్కృతిని ఇంటి నుంచే ప్రోది చేయాలి. తెలుగు మాధ్యమ బడులకు ఆదరణ మెరుగవ్వాలి. మాతృభాషను నమ్ముకున్న ఉపాధ్యాయులకు ఊతమివ్వాలి. అప్పుడే తెలుగు పరిపుష్టమవుతుంది. పూర్తి పాఠం..
అమ్మ చేసిన ఆవడ... నాన్న తెచ్చిన కలకండ... మావయ్య ఎక్కించిన ఏనుగు అంబారీ... తాతయ్య చెప్పిన చిక్కటి కథలు... పసితనపు గురుతులన్నీ జ్ఞాపకమే కదా. మరి ఈ అనుబంధాల మందారమాలలోని అరుణారుణ పుష్పాలన్నింటినీ పెనవేసిన అంశువు అమ్మభాషేనన్న సంగతి గుర్తుందా? ఉంటే, నేడు మన మాతృభాషకు ఈ దుస్థితెందుకు? చెరుకు గడలు సైతం చిన పూర్తి పాఠం..
తెలుగు వికీకి దన్ను!
అంతర్జాలంలో ప్రాంతీయ భాషల్లో సమాచారం, విజ్ఞానానికి పట్టం కట్టేందుకు హైదరాబాదులోని అంతర్జాతీయ సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (ట్రిపుల్ ఐటీ) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తి పాఠం..
‘‘తెలుగు జానపద కళలు, కళారూపాలు, సాహిత్యం, చరిత్రలపై పరిశోధనకు రూ 8 కోట్లు కేటాయించాం. అకాడమీలను పునరుద్ధరిస్తున్నాం. వాటి నిర్వహణకు రూ 3.5 కోట్లు ఇస్తున్నాం. రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో తెలుగును తప్పనిసరి అంశంగా బోధించాలంటూ ఆదేశించాం’’ పూర్తి పాఠం..
మనభాష మనకుండాలి!
భారతీయుల సామూహిక అభివృద్ధి భారతీయ భాషల ద్వారానే జరుగుతుంది. విదేశీ భాషల ద్వారా కాదు. బ్రిటిష్ ఇండియాలో దురదృష్టవశాత్తూ ఓ కొత్త కులం పుట్టుకువచ్చింది. అదే... ఆంగ్లం తెలిసిన వర్గం. నాటి పరిస్థితుల్లో విద్య కొందరికే పరిమితమైంది. పూర్తి పాఠం..
అమ్మభాషలో చదువే అత్యుత్తమం
అమ్మభాషలో చదువే భవితకు వెలుగుబాట అని కె.కస్తూరి రంగన్ కమిటీ మరోసారి విస్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఈ మధ్యనే తన నివేదికను సమర్పించింది. అయితే, విద్యకు సంబంధించి గతంలో నియమించిన చాలా కమిటీలు మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యాన్ని తెలియజెప్పాయి. పూర్తి పాఠం..