విధం... పథం మారాలి
డా।। కప్పగంతు రామకృష్ణ
అక్షరానికి మైమఱువు
వి.వి.ఎన్.వరలక్ష్మి
వార్తల్లో తెలుగు నిండార వెలుగు
మానుకొండ నాగేశ్వరరావు,
అయ్యో! తెలుగు చదువుతున్నారా...!
అల్లు గణేష్
పండు ఎన్నెల్ల పసందైన ముచ్చట్లు
దూదిపాళ్ళ విజయ కుమార్
భాషతోనే భవిష్యత్తు
మనభాష మనకుండాలి!
భారతీయుల సామూహిక అభివృద్ధి భారతీయ భాషల ద్వారానే జరుగుతుంది. విదేశీ భాషల ద్వారా కాదు. బ్రిటిష్ ఇండియాలో దురదృష్టవశాత్తూ ఓ కొత్త కులం పుట్టుకువచ్చింది. అదే... ఆంగ్లం తెలిసిన వర్గం. నాటి పరిస్థితుల్లో విద్య కొందరికే పరిమితమైంది. పూర్తి పాఠం..
అమ్మభాషలో చదువే అత్యుత్తమం
అమ్మభాషలో చదువే భవితకు వెలుగుబాట అని కె.కస్తూరి రంగన్ కమిటీ మరోసారి విస్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఈ మధ్యనే తన నివేదికను సమర్పించింది. అయితే, విద్యకు సంబంధించి గతంలో నియమించిన చాలా కమిటీలు మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యాన్ని తెలియజెప్పాయి. పూర్తి పాఠం..
ఇప్పటికైనా పట్టించుకుంటారా?
తెలుగుభాష తియ్యదనం తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లని నువ్వు మరచినట్టురా ఇది మరవబోకురా... పూర్తి పాఠం..
ప్రభుత్వ బడులా? మాధ్యమమా? ఏది అసలు సమస్య!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎమ్మెస్ నం. 81, 85 ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అదీ 2020- 21 విద్యా సంవత్సరం నుంచే అమలవ్వాలని హుకుం జారీ చేసింది. అసలు ఎలాంటి ప్రజాస్వామిక చర్చ, నిపుణుల అభిప్రాయ సేకరణ లాంటివి లేకుండా నెత్తిన... పూర్తి పాఠం..
అమ్మభాషలో చదువు ప్రాథమిక హక్కు!
అమ్మభాషలో విద్యాబోధన, మానవ సమాజ వికాసానికి జీవనాడి. అయినా సరే, తెలుగునాట ఆంగ్లంలో విద్యాబోధనకే పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆమేరకు ఆదేశాలూ ఇచ్చేస్తున్నారు. మాతృభాషలో విద్యాబోధనను నిరాకరించే అధికారం అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలు ఎలా ఉన్నాయి? న్యాయస్థానాలు తీర్పులు ఏం... పూర్తి పాఠం..
ఫలితాలు ప్రశ్నార్థకమే!
ప్రాథమిక విద్యలో మాతృభాషను బోధనా మధ్యమంగా వినియోగించాలన్న కొత్త జాతీయ విద్యావిధానం సూచన మంచిదే. అయితే, భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడంలో ఈ విధానం విఫలమైందన్నది ఒక వాదన. పూర్తి పాఠం..
పథం మారాలి!
ఆంధ్ర విశ్వవిద్యాలయపు తొలి సంచాలకులు కట్టమంచి రామలింగారెడ్డిని ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో ఆ కాలంలో చాలా దిట్టగా భావించేవారు. ఆయన ‘పరభాషా మూలకమయినది విద్యయా? పూర్తి పాఠం..
కొత్త చదువులకు శ్రీకారం
జాతీయ విద్యావిధానం- 2020 మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ విధానపత్రం ఇప్పుడు అందరి ప్రశంసలూ అందుకుం టోంది. అయితే.. అసలు ఈ పత్రంలోని కీలక అంశాలేంటి? పూర్తి పాఠం..
ఎల్లలు లేని చర్చావేదిక ‘వీధి అరుగు’
ప్రపంచ చర్చా వేదిక ‘వీధి అరుగు’ కార్యక్రమం జనవరి 31న నార్వే భూమికగా 16 దేశాల ప్రవాస తెలుగువాళ్ల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 నుంచి ఎనిమిది గంటల వరకు జరిగిన తొలి అంతర్జాల చర్చా వేదికలో నార్వేలోని భారత రాయబారి బి.బాలభాస్కర్ ప్రారంభోపన్యాసం చేశారు. పూర్తి పాఠం..