జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన భరద్వాజుడు
వినయ్కుమార్
పాటల వేటూరి మాటల చాతురి
రాంభట్ల నృసింహశర్మ
అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
తెల్లవాడు... మన నిఘంటు రేడు
జానమద్ది హనుమచ్ఛాస్త్రి
ఇంటిల్లిపాది కవులే
లగడపాటి వెంకట్రావు
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
వేటూరి అనే మూడక్షరాల పేరు... తెలుగు పాటలమ్మ వన్నెల చీరకు వెన్నెల జలతారు. గలగలపారే పదామృతాల సెలయేరు. దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి చలనచిత్ర సీమను ఒక ఏలుబడిగా, సాగుబడిగా తన పాటల పలుకుబడిగా చెలాయించుకుని, చెలామణి చేసుకున్న అపురూపమైన మాటల ముత్యాలపేరు - ‘వేటూరి’. పూర్తి పాఠం..
ఆ కుటుంబానికి అక్షరాలే ఆస్తిపాస్తులు. పద్యాలే నేస్తాలు. వర్గ, వర్ణ విభేదాలను ఖండిస్తూ కలం ఝళిపించిన కవి యోధుడు ఆ ఇంటి పెద్దాయన. ఆయన వారసులుగా కవన రంగంలోకి అడుగుపెట్టిన ముగ్గురు తనయులూ కవితా విశారదులే. నవ సమాజాన్ని స్వప్నిస్తూ తుది శ్వాస విడిచే వరకూ అక్షర పూజ చేసిన అసహాయ శూరులే. పూర్తి పాఠం..
ఆంగ్లేయ సివిల్ సర్వీసు అధికారుల్లో అందరి కంటే చివరిగా భారత గడ్డ నుంచి వీడ్కోలు తీసుకున్నదెవరు? పూర్తి పాఠం..
పసిడి పలుకులు పిల్లల పాటలు
వేకువమ్మ లేచింది తూరుపు వాకిలి తెరిచింది గడపకు కుంకుమ పూసింది బంగరు బిందె తెచ్చింది ముంగిట వెలుగులు చల్లింది పూర్తి పాఠం..
ఏప్రిల్ 17, 2013.. సాహితీ ప్రియుల గుండెలు సంతోషంతో నిండిపోయాయి. తెలుగు సాహిత్యంలో ఎన్నాళ్లో వేచిన కాంతి రేఖ విరిసింది. తెలుగువారికి ముచ్చటగా మూడోసారి జ్ఞానపీఠం దక్కింది. పూర్తి పాఠం..
బడిలో పాఠాలు.. బయట రచనలు
మాటలతో మాయచేస్తారు... ఊహలకు ఊపిరిపోస్తారు... ఆలోచనలకు పదునుపెడతారు... విజయం సాధించే మార్గాల వైపు నడిపిస్తారు... మొత్తంగా మనలో స్ఫూర్తినింపుతారు. ఇంతకూ ఎవరు వారు? పూర్తి పాఠం..
తెలుగుకు వెలుగు బ్రౌన్
అతనికది అమ్మభాష కాదు. అయినా పరాయి భాషలో పలుకుల తీయదనాన్ని పసిగట్టాడు. నుడి కడలి నిర్మాణానికి ప్రతిన బూనాడు. అయినవాళ్లే అటకెక్కించిన తాళపత్రాలకు జీవం పోశాడు. సంక్షిప్త పదాలకు సులువైన సంకేతాలను సూచించాడు. పూర్తి పాఠం..
ఖండాంతరాల తెలుగు ఖ్యాతి
తెలుగు సాహిత్య విశిష్టతని ప్రపంచ వ్యాప్తంగా వెలిగిస్తున్న తెలుగు తేజం ఆచార్య వెల్చేరు నారాయణరావు. రచయితగా, సాహితీవేత్తగా, అనువాదకులుగా, విమర్శకులుగా, పరిశోధకులుగా తన ఖ్యాతిని చాటుకున్న ఆయన్ని మరో అరుదైన గౌరవం వరించింది. దేశంలోనే అత్యున్నత సాహితీ గౌరవమైన కేంద్ర సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోగా నారాయణరావు పూర్తి పాఠం..
కమనీయ కథావిహారి
నవలా రచయిత్రిగా అశేష తెలుగు పాఠకులకు చేరువైన డా।। సి.ఆనందారామం అసలు పేరు ఆనందలక్ష్మి. భర్త రామాచారి పేరును తన పేరుకు జోడించి ఆనందారామంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1935 ఆగష్టు 20 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆవిడ ప్రాథమిక విద్యాభ్యాసమంతా వీధిబడిలో కొనసాగింది. పూర్తి పాఠం..