ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
అక్షరాలా ‘కథా’నాయకుడు
ఉల్చాల హరిప్రసాద్రెడ్డి
అమ్మభాషంటే అమ్మే
స్వాతి కొరపాటి
శిక్షణా లేదు... శిక్షా లేదు
దండవేణి సతీష్
తెలుగు భాషే ‘పల్లవి' ంచి...
ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో తన ఇరవయ్యో ఏట హైదరాబాదులో అడుగుపెట్టిందా అమ్మాయి. ప్రోత్సాహం లేదు సరికదా... అవహేళన ఎదురైంది. కారణం... తన నేపథ్యం! మాతృభాషాబ్జపు తెల్లరేకై పల్లవించిన ఆ అతివ... ఆకురాతి పల్లవితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
సాహిత్యాకాశంలో సగం
ఆమె అక్షరాలను ప్రేమిస్తారు... పదాలుగా జతకట్టి ప్రయోగాలెన్నో చేస్తారు. అధ్యాపకురాలిగా తరగతిలో అనుభవాలను కావ్యాలుగా మలుస్తారు. భాషను బతికించుకోవాలనే ఆరాటం ఓ వైపు... జనాల్లో చైతన్యం తీసుకురావాలనే పోరాటం మరోవైపు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ... రచయిత్రిగా ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్య
విజ్ఞాన బోధనకు మాతృభాషే మంచిది
విజ్ఞానాన్ని సామాన్యప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాతృభాష ప్రాధాన్యం ఏంటి?
మంచి వచనం కావాలిప్పుడు
తెలుగు కోసం ఎంతో శ్రమిస్తూ కూడా... ‘నేను చేసే పని చిన్నది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బతికుంటే ఇంకొంత చేస్తాన’నని చెప్పే నిగర్వి నారాయణరావు. నాలుగు దశాబ్దాల నుంచి అమెరికాలోనే ఉంటున్నా, తెలుగు వారితో మాట్లాడేటప్పుడు ఆయన నోటివెంట ఆంగ్ల పదాలు రావు. భాషాపరంగా నిండుకుండ లాంటి వెల్చేరు నారాయణరావుతో
పాత్రకు తగిన ఆహార్యం... ఆహార్యానికి తగిన భాష... భాషకు తగిన భావం పలికిస్తూ కడుపుబ్బా నవ్వించగలరు. క్రూరత్వాన్ని కళ్లలో నింపుకుని భయపెట్టగలరు. సందర్భానుసారంగా సంభాషణలకు మాండలికాల మట్టివాసనలను అద్ది రక్తిగట్టించనూగలరు. నాటక రంగం నుంచి వచ్చి వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆయనే కోట శ్రీనివాసరావు.
సుబ్బరాజు అంటే... మోటు మనిషి. కత్తులు పట్టుకుని పరిగెత్తే రౌడీమూకకు నాయకుడు. అది చలనచిత్రాల్లో! మరి నిజజీవితంలో...
కారా మాస్టారు కథల కాణాచి. వినుతికెక్కిన తెలుగు కథకుల్లో మాస్టారుది కీలక పీఠం. ఎక్కడెక్కడో విచ్చుకున్న కథా పుష్పాలన్నింటినీ ‘కథా నిలయం’లో అందంగా పేర్చిదిద్దుతున్న కాళీపట్నం రామారావు (కారా)- తెలుగు కథకు చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. కథ, కథనం, నేటి తరంలో కథ, రేపటి కథపై ఆయన తన అభిప్రాయాలను...
పాఠ్యపుస్తకాలు వస్తాయో లేదో!
వివిధ రాష్ట్రాల్లోని తెలుగువాళ్లందరినీ ఏకతాటి మీదకు తెస్తున్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అయిదో మహాసభలు జూన్ 28న అంతర్జాల వేదికగా జరిగాయి. కొవిడ్-19 నేపథ్యంలో మొదటిసారి సభల్ని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందరరావుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..
నన్ను ‘ఆంధ్రాశరత్’ అన్నాడాయన!
శతాధిక గ్రంథ రచయిత అక్కిరాజు రమాపతిరావు. ముఖ్యంగా జీవిత చరిత్రల రచనలో ఆయనది అందెవేసిన చెయ్యి. కథలు, నవలల నుంచి సాహితీ పరిశోధన, విమర్శల వరకూ విభిన్న ప్రక్రియల్లో తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన ఘనత ఆయన సొంతం. అక్కిరాజుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...