ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
ఊరూ వాడా తిరిగి పుస్తకాలు అమ్మాను
శ్రీసత్యవాణి
సాహిత్యానికి ప్రతిరోజూ స్వర్ణయుగమే
తెలుగుతోనే గెలిచా!
ఆదినారాయణ
తెలుగులో నాలుగు మంచి పుస్తకాల పేర్లు చెప్పమంటే ‘ఏడుతరాలు’ ముందు వరుసలో ఉంటుంది. మన పుస్తకాలగూట్లో ‘చేగువేరా’ ఠీవిగా కనిపిస్తుంది. ఇవేకాదు మొన్నటి ‘రక్తాశ్రవులూ’, ‘స్పార్టకస్’, ‘చరిత్ర అంటే ఏమిటి’ పుస్తకాలు మొదలుకుని.. నిన్నటి ‘నిర్జనవారధి’ వరకూ అన్నీ తెలుగు పాఠకులను ఆకట్టుకున్న పుస్తకాలే! కానీ ఆ పు
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి... జనం నాలుకల మీద నిలిచి... సాహితీ చరిత్ర పుటలను అలంకరించిన కవులు, రచయితలెందరో. వారందరి ఆశయం ఒక్కటే. ప్రజలను చైతన్యవంతులను చేయడం.
గ్రంథాలయమే కోవెలగా... వెలగా
తెలుగులో బాల సాహిత్యంపై తొలి పరిశోధకుడాయన... ఆ రంగంలో అయిదు దశాబ్దాల పైచిలుకు కృషి ఆయనది... డెబ్భైకి పైగా పుస్తకాల రచన, మరెన్నిటికో సంపాదకత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం, గ్రంథాలయ రంగంలో ఎనలేని కృషి ఆయన సొంతం...
తెలుగు వాణ్ని... తెలుగు మాధ్యమంలో చదువుకున్నా... తెలుగులోనే సివిల్స్ రాశా... గెలిచా... నేనే కాదు, అమ్మభాష వల్ల అఖిల భారత సర్వీసులకు ఎంపికైన తెలుగు వారు మరో 80 మంది వరకూ ఉన్నారు. ఉన్నతోద్యోగాలు సాధించడానికి తెలుగు పనికిరాదనుకునే వారి అభిప్రాయం శుద్ధ తప్పు అని చెబుతున్నారు మేడిశెట్టి తిరుమల కుమార్.
తెలుగు కోసం ఏడ్చేశా...
తెలుగుభాషపై మమకారం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు అతిముఖ్యమైంది. మాతృభాషాభిమానానికి అసలు సిసలు చిరునామాగా నిలిచే తమిళనాడులో … తమిళ భాష మధ్య తెలుగును అక్కడి వారు కాపాడుకుంటున్న తీరు ఆదర్శనీయం. మాతృభాష రక్షణకు అక్కడి వారు చేస్తున్న కృషి, పడుతున్న కష్టాలను ‘తెలుగు వెల
తెలుగు భాష బంగారం... అందులో ఎంతో సింగారం
‘‘అమృతం గొప్పదా? తెలుగు భాష గొప్పదా?’’ - ఈ ప్రశ్న నన్నడగండి చెబుతా. అమృతం ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఉన్నా... అది అమ్మభాషంత కమ్మగా ఉండదని నా నమ్మకం. అలాంటి నా తెలుగు భాషా సౌందర్యాన్ని ఏమని పొగడాలి? ఎలా వర్ణించాలి? నేను కవిని కాదాయె. వర్ణనలు తెలియవాయె. కేవలం నటుణ్ని.
తెలుగానందం... బ్రహ్మానందం
‘‘తెలుగు భాష గురించి రాయాలా? తెలుగు గురించి మాట్లాడాలా..? నాకెంత సంతోషమేసిందో..? నన్నింకోసారి తెలుగు మాస్టార్ని చేసింది. తెలుగు గురించి చెప్పుకోవడం అంటే, అమ్మ గురించి మాట్లాడుకోవడమే. నా గురించి నేను చెప్పుకోవడమే.
తెలుగులో మాట్లాడితే... అదో తుత్తి
ఏవీఎస్ పేరు చెప్పగానే ‘మిస్టర్ పెశ్లాం’లోని గోపాల్ పాత్ర చటుక్కున గుర్తొస్తుంది. ‘ఉత్తినే...’ అంటూ నత్తినత్తిగా మాట్లాడే తీరు తలచుకోగానే నవ్వొచ్చేస్తుంది. అయితే నిజ జీవితంలో ఆయన భాష స్పష్టంగా, అందంగా... ఇంకా చెప్పాలంటే హుందాగా ఉంటుంది. ఎంతసేపు మాట్లాడినా అందులో వాక్యనిర్మాణ దోషాలుండవు. ఎందుకంటే
ఇటు స్వేదం.. అటు వేదం ‘దాశరథీ’ రచనా పయోనిధీ
జీవితం అనుభవించడమే కాదు సార్థకం చేసుకున్నాను అని ఎవరైనా అనగలుగుతున్నారంటే ఆ వ్యక్తి నిజంగా సార్థక జీవే. 86 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా మంచానికే పరిమితం కాక తప్పని పరిస్థితి ఉన్నా ఇంకా చైతన్యం తొణికిసలాడటం సార్థక జీవులకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. దాశరథి రంగాచార్య(జననం- 1928 ఆగస్టు 28) నూటికి నూ