ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
తెలుగువాళ్లు కాబట్టే మనకు లోకువ
మహమ్మద్ అన్వర్
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని...
శ్రీసత్యవాణి
తల్లిభాషను తలమీద పెట్టుకోవాలె
తెలుగు వెలుగు బృందం
రాసేకొద్దీ అర్థం చేసుకున్నా!
కథానాయకులను హుషారెత్తించే పాటలతో పరిచయం చేసినా.. ‘ఆశాపాశం..’ అంటూ ఆలోచనను రగిలించే గీతాలను గుండెల్లో మోగించినా.. ‘డోలే డోలే..’ అంటూ.. సొగసైన పదాలతో సరాగాలు అల్లినా.. ఆయనకే చెల్లింది!
అలా ఇప్పటికీ నేనొక్కణ్నే!
మల్లాది వెంకట కృష్ణమూర్తి.. తెలుగు పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరిది. 1970లో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, ఇప్పటి వరకు 109 పత్రికల్లో 3500కి పైగా కథలు, 1200కి పైగా వ్యాసాలు, 70కి పైగా వివిధ శీర్షికలు, సంపాదకత్వాలు, 106 నవలలు రాశారు. 22 సినిమాలు, 9 టీవీ ధారావాహికలకు కథలు అందించారు.
సముద్రాన్ని అన్వేషించే కొద్దీ ఆణిముత్యాలు దొరుకుతాయి. అన్నమయ్య సంకీర్తనా సాహిత్యమూ అంతే... సారస్వత క్షీరసముద్రం. ప్రతి పలుకునీ పాటగా మార్చిన ఆయన సంకీర్తనల్లో వెలకట్టలేని తెలుగు పదాలెన్నో!
బతుకునిచ్చిన భాష
‘తెలుగు ఎందుకూ పనికిరాదనే వారికి నా ఎదుగుదలే సమాధానం. చిన్నప్పుడు భాషను అంతగా ప్రేమించాను కాబట్టే ఇప్పుడు చలనచిత్ర గీత రచయితనయ్యా. చిన్న వయసులోనే ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకోగలిగా’...
తేనెలొలుకు భాష తెలుగు
తేనెలొలుకు తెలుగుభాష మాధుర్యాన్ని చవిచూసినవారు ఆ మధురానుభూతుల్ని మర్చిపోలేరు. ఏ వృత్తిలో స్థిరపడినా అమ్మభాషను అక్కున చేర్చుకుంటారు. ఆ కోవకు చెందినవారు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాహితీవేత్త, ప్రముఖ వైద్యుడు కోడూరు ప్రభాకర్రెడ్డి. ఈ మాతృభాషాభిమానితో తె.వె ముఖాముఖి
పార్లమెంట్లో తెలుగు వినపడాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అసలే కనిపించదన్నది చాలా మంది అనుకునే మాట. కర్నూలు జిల్లా శ్రీశైలం భూసేకరణ విభాగంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నూర్బాషా రహంతుల్లా లాంటివారు ఈ అభిప్రాయానికి మినహాయింపుగా నిలుస్తారు.
మనిషి మాతృభాషలో మాట్లాడితే మట్టి వాసనొచ్చినట్లుంటది. సరిగ్గా గదే అనిపిస్తది అందెశ్రీతో ముచ్చట్లువెడితే. ఎంతసేపు మాట్లాడిన ఆయన జెప్పెటిదేమిటి? మన భాష మన నోట్లనే ఉంటది. తల్లి చనుబాలెంతనో మనకు మన భాషంతే... మన యాసంతే. అంటడు. ‘తెలుగు వెలుగు’తో అందెశ్రీ జెప్పిన ముచ్చట్లన్నీ ఒక్కపారి మీరుగూడ వినుండ్రీ...
కొత్త మాటల్ని వాడటానికి మీరెవరు?
యూదులు తమ స్వస్థలాన్ని వదిలి ప్రపంచం నలుమూలలకూ చెదిరిపోయారు. కానీ, వాళ్ల భాషను, సంస్కృతిని కాపాడుకున్నారు. మనం ఎక్కడికీ పోకుండానే తెలుగు మర్చిపోతున్నాం.